'పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా' | Nagam janardhanreddy criticised TRS government working style | Sakshi
Sakshi News home page

'పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా'

Jul 23 2015 5:30 PM | Updated on Mar 29 2019 9:31 PM

'పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా' - Sakshi

'పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా'

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంటే చెల్లింపులు ఎందుకు ఆపారని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మండిపడ్డారు.

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంటే చెల్లింపులు ఎందుకు ఆపారని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మండిపడ్డారు. నగరంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. మిషన్ కాకతీయ, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు. కనీసం రుణమాఫీకి సంబంధించిన ప్రీమియంలు ఎందుకు కట్టడంలేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాలను గురించి మాట్లాడుతూ.. కేవలం రూ. 12 వేల కోట్లతో దాదాపు 46 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement