జీనత్ నుంచి ఆర కేజీ బంగారం స్వాధీనం | Half kg gold seized in Shamshabad airport | Sakshi
Sakshi News home page

జీనత్ నుంచి ఆర కేజీ బంగారం స్వాధీనం

May 10 2014 11:54 AM | Updated on Sep 26 2018 6:32 PM

దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు జీనాత్ బేగం వద్ద నుంచి అర కిలో బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు జీనత్ బేగం వద్ద నుంచి అర కిలో బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో దిగిన బేగం లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె లగేజీలో అరకేజీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని అధికారుల సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement