శంషాబాద్లో 3.8 కిలోల బంగారం స్వాధీనం | 3.8 kilos of worth gold seized by DRI officiers at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో 3.8 కిలోల బంగారం స్వాధీనం

Apr 28 2016 4:16 PM | Updated on Sep 3 2017 10:58 PM

శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానశ్రయంలో ఓ వ్యక్తి నుంచి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ నుంచి సుమారు 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement