శంషాబాద్లో 3.8 కిలోల బంగారం స్వాధీనం | 3.8 kilos of worth gold seized by DRI officiers at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో 3.8 కిలోల బంగారం స్వాధీనం

Apr 28 2016 4:16 PM | Updated on Sep 3 2017 10:58 PM

శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానశ్రయంలో ఓ వ్యక్తి నుంచి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ నుంచి సుమారు 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement