పట్టణపాలనలో నెంబర్‌వన్‌ ఆ రాష్ట్రానిదే


తిరువనంతరపురం: పట్టణ పరిపాలనలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ప్రథమ స్ధానాన్ని సంపాదించింది. దేశంలోని 21 నగరాలు పట్టణ పరిపాలనలో చేపడుతున్న కార్యక్రమాల ఆధారంగా జనాగ్రహ సెంటర్‌ ఫర్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ డెమొక్రసీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తిరువనంతపురానికి మొదటి స్ధానం దక్కగా.. ఆ తర్వాతి స్ధానాల్లో పుణె, కోల్‌కతా, ముంబైలు ఉన్నాయి. కాగా, పట్టణపరిపాలనలో ఢిల్లీ తొమ్మిదో స్ధానంలో నిలవగా, చండీఘడ్‌ ఆఖరి స్ధానంతో సరిపెట్టుకుంది.



 

Read also in:
Back to Top