నెల్లూరు(మినీబైపాస్): మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం విజయవంతమైంది. నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు బైక్ ర్యాలీలతో ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎంని చేయాలంటూ భారీగా నినాదాలు చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ రూప్కుమార్యాదవ్, నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ పుచ్చలపల్లి రామ్ప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
నెల్లూరు(వేదాయపాళెం): కొత్తూరు పరిధిలోని 31, 32వ డివిజన్ల నుంచి ప్లీనరీ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు భారీ మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. పార్టీ నాయకులు పోలుబోయిన ఆదిశేషయ్య, కూకాటి హరిబాబు, కూకాటి ప్రసాద్, బత్తల కృష్ణ, యానాదయ్య, జమీర్, త్యాగీ, రాజా, గోళ్ల జనార్దన్, శేషయ్య, మురళి, దాసు మారెప్ప, విజయరామిరెడ్డి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం
Published Sat, Jun 24 2017 4:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement