వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 103వ గవర్నర్గా అమలాపురానికి చెందిన తేతల సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరం
వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా సత్యనారాయణరెడ్డి
Jan 28 2017 10:45 PM | Updated on Sep 5 2017 2:21 AM
అమలాపురం టౌన్ :
వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 103వ గవర్నర్గా అమలాపురానికి చెందిన తేతల సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరం నుంచి రెడ్డి నడక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, వాకర్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన్ను గవర్నర్ పదవి వరించింది. అమలాపురం వాకర్స్ క్లబ్లో అధ్యక్ష పదవితో పాటు ఎన్నో పదవులు చేపట్టారు.
Advertisement
Advertisement