నీటిగుంటలో పడి ఇద్దరు బాలుర మృతి | two boys killed sink in the water | Sakshi
Sakshi News home page

నీటిగుంటలో పడి ఇద్దరు బాలుర మృతి

Oct 10 2016 2:04 PM | Updated on Sep 4 2017 4:54 PM

గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.

గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రాజశేఖర్(14), తిరుపతి రావు(12) అనే ఇద్దరు బాలురు నీటి గుంటలో పడి మృతిచెందారు. ఒకరి రక్షించబోయి మరొకరు మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement