తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి | the worker killed fell From the palm tree | Sakshi
Sakshi News home page

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

Jul 31 2016 8:25 PM | Updated on Sep 4 2017 7:13 AM

చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వీరస్వామి(58) అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ తాటి చెట్టుపై నుంచి మృతిచెందాడు. తాటి చెట్టు మీద కల్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement