మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో మహిళలు రాస్తారోకోకు దిగారు.
మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో మహిళలు రాస్తారోకోకు దిగారు. ఎండాకాలం నుంచి తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని గ్రామంలో ధర్నాకు దిగారు. వెంటనే తమ సమస్య పరిష్కరించాలని మహిళలు కోరారు.