అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి | the death of a residential school student With illness | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

Jul 11 2016 1:44 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది.

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న జ్యోతి(8) వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆదివారం చేర్పించగా పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement