టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం | tdp leader car accident in srikakulam district | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం

Dec 25 2015 11:02 AM | Updated on Aug 14 2018 3:22 PM

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం - Sakshi

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం

శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది. కంచిలి మండలం బూర్గామ్ వద్ద  ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించపోయిన క్రమంలో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సమయంలో శిరీష సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement