నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వపాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వపాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్లలు, మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.