నోట్ల మార్పిడి కేసులో చురుగ్గా దర్యాప్తు | speedy inquiry in banned currency exchange case | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి కేసులో చురుగ్గా దర్యాప్తు

Nov 17 2016 2:34 AM | Updated on Sep 4 2017 8:15 PM

దెందులూరు : మండలంలోని సోమవరప్పాడు గ్రామంలో పెద్దనోట్ల మార్పిడి సందర్భంలో దొరికిన రూ.24 లక్షల వాటి వెనుక సూత్రదారుల కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని దెందులూరు ఎస్సై ఎ¯ŒSఆర్‌ కిశోర్‌బాబు తెలిపారు

దెందులూరు : మండలంలోని సోమవరప్పాడు గ్రామంలో పెద్దనోట్ల మార్పిడి సందర్భంలో దొరికిన రూ.24 లక్షల వాటి వెనుక సూత్రదారుల కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని దెందులూరు ఎస్సై ఎ¯ŒSఆర్‌ కిశోర్‌బాబు తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త చెరువు సమీపంలో పాత్రదారులు పట్టుబడ్డారని విచారణలో అన్ని విషయాలు నిగ్గుతేలతాయన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరు ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో రూ.24 లక్షలను దెందులూరు తహసీల్దార్‌ జమ చేస్తారన్నారు.  
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement