నయీం కేసులో 24 మంది కోర్టుకు | sit introduced 24 people to court in nayeem case | Sakshi
Sakshi News home page

నయీం కేసులో 24 మంది కోర్టుకు

Oct 6 2016 6:36 PM | Updated on Nov 6 2018 4:42 PM

ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది

మిర్యాలగూడ(నల్లగొండ): ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. నయీం కేసుకు సంబంధించి 24 మంది నిందితులను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement