సంగారెడ్డిలో దారి దోపిడి: రూ. 50 లక్షల అపహరణ | Rs 50 lakhs robbered from cotton merchants | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో దారి దోపిడి: రూ. 50 లక్షల అపహరణ

Dec 8 2015 6:37 AM | Updated on Aug 30 2018 5:27 PM

మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కంది వద్ద మంగళవారం ఉదయం దారి దోపిడీ జరిగింది.

మెదక్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కంది వద్ద మంగళవారం ఉదయం దారి దోపిడీ జరిగింది. కారులో ప్రయాణిస్తున్న పత్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కారం చల్లారు. వారినుంచి 50 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement