హుస్నాబాద్‌లో పోలీసుల లాఠీచార్జి | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌లో పోలీసుల లాఠీచార్జి

Published Tue, Aug 23 2016 2:48 PM

lathicharge in karimnagar district

హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్ధిపేటలో కలపవద్దంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. సిద్ధిపేటలో కలపడాన్ని నిరసిస్తూ పట్టణంలో ప్రజలు ర్యాలీ తీశారు. పలుచోట్ల పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement