తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై విచారణ రేపటికి వాయిదా | Investigation postponed tomorrow on Tadvai encounter | Sakshi
Sakshi News home page

తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై విచారణ రేపటికి వాయిదా

Feb 15 2016 3:42 PM | Updated on Aug 31 2018 8:48 PM

వరంగల్‌ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

వరంగల్‌:  వరంగల్‌ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పోస్టుమార్టం నివేదికను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన పోస్టుమార్టంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. దాంతో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్‌ను నిపుణులకు పంపిస్తామని హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement