22న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం | International airport to be inagurated by PM modi at renugunta | Sakshi
Sakshi News home page

22న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

Oct 21 2015 10:49 PM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.

తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విమానాశ్రయం ఎదురుగా ఉన్న శ్రీవెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

మొబైల్ తయారీ సంస్థల క్యూబికల్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement