ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | inter student suicide in khammam district | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Aug 14 2016 1:57 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుంటా సాయికుమార్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సమాజంలో తాను బతకలేనని నిర్ణయించుకొని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన చావుకు ఎవరు కారణం కాదని ఆ నోట్లో పేర్కొన్నాడు. సాయికుమార్ ఆత్మహత్యతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement