పలు రైళ్లు రద్దు | few trians cancelled | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రద్దు

Sep 23 2016 12:08 AM | Updated on Sep 4 2017 2:32 PM

ఆకివీడు : నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను గురువారం రద్దు చేశారు.

ఆకివీడు : నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను గురువారం రద్దు చేశారు. నరసాపూర్‌–హైదరాబాద్‌ రైలు రద్దు చేశారు. శుక్రవారం ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం కూడా పూరి–తిరుపతి, నరసాపురం–గుంటూరు, మాచర్ల–భీమవరం, గుంటూరు–నరసాపురం, బిలాస్‌పూర్‌–తిరుపతి, కాకినాడ–సికింద్రాబాద్, బెంగుళూర్‌–కాకినాడ, కాకినాడ–బెంగుళూరు రైళ్లను రద్దు చేసినట్టు ఆకివీడు స్టేషన్‌ సూపరింటెండెంట్‌ నందన్‌ గురువారం చెప్పారు. కొన్ని రైళ్లను ఏలూరు–తాడేపల్లిగూడెం మీదుగా నడుపుతున్నారని చెప్పారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement