ధాన్యం కొనుగోలుపై విచారణ
కామవరపుకోట : వెలుగు ఆధ్వర్యంలో 2014–15 సంవత్సరంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణాధికారి కె.రవీంద్రబాబు, డీపీఎం (మార్కెటింగ్) గురువారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో విచారణ నిర్వహించారు.
కామవరపుకోట : వెలుగు ఆధ్వర్యంలో 2014–15 సంవత్సరంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణాధికారి కె.రవీంద్రబాబు, డీపీఎం (మార్కెటింగ్) గురువారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఈ విషయమై ఏప్రిల్ 13న వైకేవీ అప్పారావు, డీపీఎం (ల్యాండ్), కె.రవీంద్రబాబు ఓసారి విచారణ నిర్వహించారు. విచారణలో రూ.25 లక్షలు దుర్వినియోగమయినట్టు నిర్ధారించారు. అయితే అసలు దోషులను వదిలిపెట్టి ఉద్యోగులను బాధ్యులను చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరలా విచారణ నిర్వహ/æంచారు. పక్కా రికార్డులు, ఆధారాలతో రావాలంటూ 114 మందికి నోటీసులు జారీ చేశారు.