కూతురితో సహా తల్లి ఆత్మహత్య | daughter and mother suicide in medak district | Sakshi
Sakshi News home page

కూతురితో సహా తల్లి ఆత్మహత్య

Aug 19 2016 12:17 PM | Updated on Nov 6 2018 8:04 PM

కూతురితో సహా రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

మెదక్ : కూతురితో సహా రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సదాశివనగర్ మండలం రంగంపేట శివారులో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్పై మృతదేహాలకు గుమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా  మృతులు హైమదీ (28), ముష్కాన్ (5)లుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement