కేఎన్పురం (దెందులూరు): దెందులూరు మండలం కేఎన్ పురంలోని ఉండ్రాజవరపు శ్రీను, సుజాతల కుమార్తె హాసిని (3) నీటితొట్టెలో పడి మృతిచెందింది.
Aug 1 2016 1:02 AM | Updated on Sep 4 2017 7:13 AM
కేఎన్పురం (దెందులూరు): దెందులూరు మండలం కేఎన్ పురంలోని ఉండ్రాజవరపు శ్రీను, సుజాతల కుమార్తె హాసిని (3) నీటితొట్టెలో పడి మృతిచెందింది.