మరుట్లలో చిరుత సంచారం | cheatah in marutla | Sakshi
Sakshi News home page

మరుట్లలో చిరుత సంచారం

Feb 5 2017 11:06 PM | Updated on Sep 5 2017 2:58 AM

మండలంలోని మరుట్ల - 2 కాలనీ సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది.

కూడేరు : మండలంలోని మరుట్ల - 2 కాలనీ సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఆదివారం ఉదయం కొండ దగ్గరున్న వ్యవసాయ భూముల్లో చీనీ చెట్లకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ చిరుతను చూశారు. వారు వచ్చి గ్రామంలో ఈ విషయం చెప్పడంతో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామస్తులు కూడా ఎక్కడ అది గ్రామంలోకి వచ్చేస్తోందో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement