'ఏపీని నంబర్వన్గా చేయడమే బీజేపీ ఉద్దేశం' | BJP will make Andhra pradesh has Number one state , says Somu veeraju | Sakshi
Sakshi News home page

'ఏపీని నంబర్వన్గా చేయడమే బీజేపీ ఉద్దేశం'

May 30 2016 5:42 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్వన్గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్వన్గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రెండేళ్ల పాలన సందర్భంగా ఏపీలో పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 4న కాకినాడ సభకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరుకానున్నట్టు సోము వీర్రాజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement