ప్రతిభకు పట్టం | best awards to inter students | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పట్టం

Sep 20 2017 10:47 PM | Updated on Sep 21 2017 1:39 PM

2016–17 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

– 39 మంది ఇంటర్‌ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు
– త్వరలో సీఎం చేతుల మీదుగా అందజేత

అనంతపురం ఎడ్యుకేషన్‌: 2016–17 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. జిల్లాలో 39 మంది విద్యార్థులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. అయితే పురస్కారాల పంపిణీ తేదీ, వేదిక ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. జిల్లాకు సంబంధించిన జాబితా బుధవారం ఆర్‌ఐఓ కార్యాలయానికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement