వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నేతపై దాడి

TDP Leaders Attacked On Nandyal YSRCP Leader Madhusudhan In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : టీడీపీ నేతల దౌర్జన్యాలు నానాటికి ఎక్కువైపోతున్నాయి. వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నేత మధుసూదన్‌పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి తప్పించుకున్న మధుసూదన్‌ గాయాలతో బయటపడ్డారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top