జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం | Bus falls into deep gorge in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి

Mar 2 2019 9:09 AM | Updated on Mar 2 2019 11:11 AM

Bus falls into deep gorge in Jammu Kashmir  - Sakshi

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్‌సార్‌ నుంచి శ్రీనగర్‌ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస‍్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement