3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు | Nissan hikes prices across models by up to 3.5% | Sakshi
Sakshi News home page

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

Mar 7 2016 12:28 AM | Updated on Sep 3 2017 7:09 PM

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి.

న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి  నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్‌యూవీ టెర్రానో వరకూ  వివిధ కార్లను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement