
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు నేడు సెలవు. మహావీర్ జయంతి సందర్భంగా బుదవారం ఏప్రిల్ 17న అన్ని ప్రధాన మార్కెట్లు పనిచేయవు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు, ఫారెక్స్, బులియన్తో పాటు, ఇతర కెమోడిటీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాయి.
Apr 17 2019 10:02 AM | Updated on Apr 17 2019 12:04 PM
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు నేడు సెలవు. మహావీర్ జయంతి సందర్భంగా బుదవారం ఏప్రిల్ 17న అన్ని ప్రధాన మార్కెట్లు పనిచేయవు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు, ఫారెక్స్, బులియన్తో పాటు, ఇతర కెమోడిటీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాయి.