హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

Hyundai unveils Venue, its first-ever connected vehicle in India - Sakshi

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. ‘వెన్యూ’ ఎస్‌యూవీ వాహనాన్ని బుధవారం ఆవిష్కరించింది. వచ్చే నెల 21న దీన్ని మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్‌ 1 లీటరు టర్బో, 1 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌తో పాటు 1.4 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభ్యంకానుంది. ధర, ఇతర విషయాల పరంగా క్రెటాకు సరిసమానంగా ఉండనుందని కంపెనీ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top