గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ నాయకురాలి మృతి | YSRCP Leader dead in kurnool | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ నాయకురాలి మృతి

Oct 28 2015 9:44 AM | Updated on May 29 2018 4:23 PM

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీదేవి గుండెపోటుతో మృతి చెందారు. తుగ్గలి మండలం బి.ఎర్రగుడి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవికి మంగళవారం రాత్రి ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో మరణించింది.

కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీదేవి గుండెపోటుతో మృతి చెందారు. తుగ్గలి మండలం బి.ఎర్రగుడి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవికి మంగళవారం రాత్రి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించింది.

ఆమె మృతి పట్ల మండల పార్టీ కన్వీనర్ నగేష్, జిల్లా నాయకులు పలువురు సంతాపం తెలిపారు. లక్ష్మీదేవి మృతి పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement