‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’ | YSRCP Chief Vip Samineni Udaya Bhanu Visits Flood Affected Areas In Krishna | Sakshi
Sakshi News home page

‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’

Aug 19 2019 8:44 PM | Updated on Aug 19 2019 8:44 PM

YSRCP Chief Vip Samineni Udaya Bhanu Visits Flood Affected Areas In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోమవారం పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.  ఆయనతో పాటు నాయకులు వేల్పుల రవికుమార్, రవిశంకర్, తుమ్మల ప్రభాకర్ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement