ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: జనన, మరణ సర్టిఫికెట్ పొందాలంటే ఇక నెలల తరబడి మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సారిగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జనన, మరణ ధ్రువీకరణ దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తోంది. అడిగిన అయిదు నిమిషాలకే ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లో జనన, మరణ ధ్రువీకరణ పత్రం అడిగిన అయిదు నిమిషాలకే ఇచ్చే విధంగా కంప్యూటరీకరణ చేస్తున్నారు.
గత మూడు నెలల నుంచి కొనసాగుతున్న కంప్యూటరీకరణతో ఇప్పటి దాకా 1 లక్షా, 30 వేల మంది వివరాలను కంప్యూటర్లో పొందుపరిచారు. 1915 నుంచి ప్రస్తుత తేదీ దాకా కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక బ్యాచ్, తిరిగి రాత్రి నుంచి ఉదయం వరకు మరో బ్యాచ్ ఆపరేటర్లు కంప్యూటరీకరణ చేస్తున్నారు.
డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి...
డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. అనంతరం ఏరోజుకారోజు కంప్యూటర్లో పొందుపరిచే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రజారోగ్యశాఖలో పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇప్పటి దాకా కంప్యూటర్ ఆపరేటర్లు లక్షా 30 వేల మంది వివరాలను కంప్యూటర్లో పొందుపరచగా అందులో 10,559 మంది వివరాలు అప్గ్రేడ్ అయ్యాయి. అప్గ్రేడ్ అయిన వారికి సంబంధించి అరగంటలోపే జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1980 సంవత్సరంలో 2225 మంది వివరాలు, 1982లో 2028, 1984లో 803, 1986లో 1464, 1987లో 1172, 1989లో 33, 1990లో 824, 1991లో 934, 1992లో 1076 అప్గ్రేడ్ అయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు.
అయిదు నిమిషాల్లోనే..
Published Mon, Dec 16 2013 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement