మంత్రి అచ్చెన్నకు ఆహ్వానంపై రగడ
దూరంగా ఉన్న రొక్కం దొరలు
కోటబొమ్మాళి: తెలగ కుల వనసమారాధనకు రాజకీయ రంగు పులుముకుంది. ఏటా ప్రశాంతంగా జరిగే ఈ పిక్నిక్ ఈ ఏడాది పేవలంగా మారింది. కోటబొమ్మాళిలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలగ కుల సంక్షేమ సంఘ పిక్నిక్కు ఇటు రొక్కం దొరలు, అటు మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకాలేవు. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం భోజనాలు తర్వాత నీరసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుని సంఘ ప్రతినిధులు ఆహ్వానించడంతో జీర్ణించుకోలేని కురుడు దొరలుగా గుర్తింపు పొందిన సంఘ గౌరవ అధ్యక్షుడు రొక్కం మధుబాబు, గౌరవ సలహాదారులు రొక్కం అచ్చుతరావు, మండపాక నర్సింగరావు, రొక్కం సూర్యప్రకాశరావు, రొక్కం సత్యనారాయణ, వంటి ప్రముఖులు వనసమారాధనకు హాజరు కాలేదు.
తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలని గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న తరుణంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన తెలగ కుల సంఘ ప్రతినిధులు మంత్రి, ఎంపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రిని సన్మానించేందుకు నిర్ణయించారు. దీనికి ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు అడ్డుచెప్పడంతో తెలగ కులంలో సంక్షోభం చెలరేగింది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ఆహ్వానాన్ని జీర్ణించుకోలేని కురుడు, చిన్నసాన, వల్లేవలస తదితర గ్రామాల పెద్దలు పిక్నిక్కు హాజరు కాలేదని తెలిసింది.
తప్పించుకున్న అచ్చెన్న
ఇదిలావుండగా తెలగకుల సంక్షేమం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని పిక్నిక్కు ఆహ్వానించడం ఆనవాయితీ అని, అంతమాత్రాన ఈ కార్యక్రమానికి రాజకీయ బురద అంటకట్టడం సమంజసం కాదని కింది స్థాయి తెలగ కుల సంఘ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంతో ఆదరాభిమానాలతో అచ్చెన్నాయుడిని వనసమారాధనకు ఆహ్వానిస్తే తెలగ కులాన్ని బీసీల్లో కలపమని కోరుతారేమోనన్న భయంతోనే ఆయన హాజరుకాకుండా తప్పించుకున్నారని తెలగ కులానికి చెందిన నిరుద్యోగ యువకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు పుణ్యమా అని జిల్లాలో తెలగ కుల సంఘం రెండు ముక్కలుగా చీలిపోయిందని చెప్పక తప్పదు.
తెలగ కుల పిక్నిక్లో రాజకీయ చిచ్చు
Published Mon, Dec 28 2015 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement