బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్‌కు సమన్లు జారీ | Summons to BCCI President Srinivasan | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్‌కు సమన్లు జారీ

Sep 25 2013 6:58 PM | Updated on Sep 1 2017 11:02 PM

నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇండియా సిమెంట్ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది.

హైదరాబాద్: నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇండియా సిమెంట్ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్‌తో సహా మిగతా నిందితులకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 1న కోర్టు ఎదుట హాజరుకావాలని వారిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. విజయసాయిని పీటీ వారెంట్‌పై హాజరుపర్చాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement