బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి | RTC bus hit driver | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

Nov 8 2015 3:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు.

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును బెంగుళూరు తరలించడానికి ప్రయత్నించగా... మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబీకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement