తిరుమలలో ప్రముఖులు | roja ,dil raju visits in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ప్రముఖులు

Jun 11 2015 10:58 AM | Updated on Oct 29 2018 8:08 PM

తిరుమలలో ప్రముఖులు - Sakshi

తిరుమలలో ప్రముఖులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవారిని దర్శించుకున్నారు. కథానాయకుడు నారా రోహిత్ తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అసుర సినిమా విజయంలో భాగంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు రోహిత్ తెలిపారు. 'కేరింత' సినిమా బృందం కూడా స్వామి వారిని దర్శించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement