సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి | Rayalaseema region benefit with pattiseema project, says Devineni uma | Sakshi
Sakshi News home page

సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి

Mar 18 2015 2:27 PM | Updated on Aug 20 2018 6:35 PM

సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి - Sakshi

సీమను కాపాడుకోవాలంటే 'పట్టిసీమ' కావాలి

రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరమని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరమని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో్ పట్టిసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు నీరందిస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రెండు టెండర్లు మాత్రమే వచ్చాయని దేవినేని ఉమా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement