మన్యంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి | raghuveera reddy visits vishaka manyam | Sakshi
Sakshi News home page

మన్యంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

Jul 14 2017 3:39 PM | Updated on Sep 5 2017 4:02 PM

మన్యంలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు.

విశాఖపట్నం: మన్యంలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యంలో అనారోగ్యాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement