పాపం..పావురం..!

Pigeons Suffering In Summer Heat Krishna - Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయవాడ :ప్రచండ భానుడి ప్రతాపానికి సకల జీవరాశులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో పావురాలు ఇలా ప్లాస్టిక్‌ టబ్‌లో నీటితో దాహార్తి తీర్చుకున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటడంతో ప్రజలంతా డాబాలపై పక్షుల కోసం చిన్న చిన్న టబ్బుల్లో నీరు పోసి పెడితే బాగుంటుంది కదూ..విజయవాడ స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’  క్లిక్‌మనిపించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top