విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి | one man died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Published Wed, Mar 18 2015 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి బుధవారం రాత్రి నారపురెడ్డి శరత్ కుమార్ రెడ్డి(22) అనే వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

వైఎస్సార్ జిల్లా(రాజంపేట): పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి బుధవారం రాత్రి నారపురెడ్డి శరత్ కుమార్ రెడ్డి(22) అనే వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఎస్‌ఆర్‌పాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బి.గోపాల్ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement