వ్యక్తి పై యాసిడ్ దాడి | one injured in acid attack incident | Sakshi
Sakshi News home page

వ్యక్తి పై యాసిడ్ దాడి

Sep 23 2015 10:33 PM | Updated on Apr 6 2019 8:52 PM

ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు.

టి. నర్సపురం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు అరుగుపై నిద్రపోత్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సపురం మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని వెంగపాడులో నరదల పెంటయ్య పై గుర్తు తెలియని వ్యక్తి పై గుర్తు తెలియకి వ్యక్తులు దాడి చేశారు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement