కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు | Nairuthi Ruthupavanalu Enters in to AP on June 7th or june 08th | Sakshi
Sakshi News home page

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Jun 5 2015 1:17 PM | Updated on Sep 3 2017 3:16 AM

రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించింది. రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement