పి.గన్నవరంలో వడదెబ్బకు గురై ఒకరు మృతి | Man dies due to Sunstroke | Sakshi
Sakshi News home page

పి.గన్నవరంలో వడదెబ్బకు గురై ఒకరు మృతి

Jun 11 2015 6:47 PM | Updated on Sep 3 2017 3:35 AM

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గురువారం వడగాల్పుల తీవ్రతకు ఒక వ్యక్తి చనిపోయాడు.

పి.గన్నవరం (తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గురువారం వడగాల్పుల తీవ్రతకు ఒక వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... పి.గన్నవరం శివారు నేలపూడివారిపేటకు చెందిన నక్కా సత్యనారాయణ(55) గురువారం మధ్యాహ్నం బస్టాండు వద్దకు వెళ్లాడు. అయితే అక్కడే చాలాసేపు వేచి ఉండాల్సి రావటంతో వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కాగా పరిస్థితి విషమించి  సాయంత్రం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement