34 లారీల ఇసుక పట్టివేత | Illegal transportation of sand in Srikakulam | Sakshi
Sakshi News home page

34 లారీల ఇసుక పట్టివేత

Oct 27 2015 4:43 PM | Updated on Sep 3 2017 11:34 AM

ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు.

ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహన్‌రావు లారీలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement