34 లారీల ఇసుక పట్టివేత | Illegal transportation of sand in Srikakulam | Sakshi
Sakshi News home page

34 లారీల ఇసుక పట్టివేత

Oct 27 2015 4:43 PM | Updated on Sep 3 2017 11:34 AM

ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు.

ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహన్‌రావు లారీలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement