572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని | GO issued for 572 doctor posts: Kamineni srinivas | Sakshi
Sakshi News home page

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

Apr 10 2015 11:49 PM | Updated on Sep 3 2017 12:07 AM

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని

రాష్ట్రంలో 572 వైద్యుల పోస్టులను భర్తీకి సంబంధించి శుక్రవారం జీవో జారీ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

కొవ్వూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో 572 వైద్యుల పోస్టులను భర్తీకి సంబంధించి శుక్రవారం జీవో జారీ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 572 పోస్టుల భర్తీతో వైద్యుల కొరత చాలావరకు తీరిపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకంలో ఇప్పటివరకు ఉన్న 930 వ్యాధులకు అదనంగా మరో వంద రకాల వ్యాధులను చేర్చినట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement