చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం | Elephants hulchul in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

Nov 19 2015 7:00 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలోని పలు తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని పలు తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం నాయకనేరి, రామాపురం తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు గురువారం తెల్లవారుజామున దాడి చేశాయి. ఈ దాడిలో చెరుకు, అరటి, వరి పంటలు ధ్వంసమైనాయి. దాంతో భారీగా నష్టం వచ్చింది. ఏనుగుల దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement