మాజీ డీజీపీ బి.ప్రసాదరావు
విజయవాడ (లబ్బీపేట) : కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చునని, అందుకు తానే నిదర్శనమని మాజీ డీజీపీ, రిటైర్డ్ హోంశాఖ ముఖ్యకార్యదర్శి బి.ప్రసాదరావు అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రసాదరావును శుక్రవారం రాత్రి హోటల్ గేట్వేలో సువార్త చానల్ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు మంచి చేసుకుని, మరో నలుగురికి మంచి చేయాలని సూచించారు. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఎంతో మందికి ప్రసాదరావు స్ఫూర్తిగా నిలిచారన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీగా చేసిన కాలంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో ఇన్కం ట్యాక్స్ కమిషనర్ కె.అజయ్కుమార్, గుంటూరు అడిషనల్ ఎస్పీ శోభామంజరి, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ సింగంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆడిట్ డిప్యూటీ డెరైక్టర్ ఎంవీ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి, నిర్వాహకులు చాట్ల లూథర్ ప్రశాంత్కుమార్, పచ్చిగళ్ల దేవానందం తదితరులు పాల్గొన్నారు.
సామాన్య కుటుంబం నుంచి డీజీపీగా ఎదిగా..
Published Sat, Nov 28 2015 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు వేములవాడకు మోదీ!
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
జగన్కు జైన్ సంఘం మద్దతు
త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు
మూడోరోజు 3,500 పోస్టల్ ఓటింగ్
వైఎస్సార్సీపీలోనే కాపులకు ప్రాధాన్యం
యాదవుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్దపీట
‘వర్షా’తిరేకం!
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
స్టీల్ప్లాంట్పై సీఎం ప్రకటన హర్షణీయం
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement