'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధి | Deputy CM Nimmakayala Chinarajappa inaugurates cemetery development program 'Swargapuri' | Sakshi
Sakshi News home page

'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధి

Aug 14 2015 2:54 PM | Updated on Sep 3 2017 7:27 AM

'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు.

సత్తెనపల్లి (గుంటూరు) : 'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. దీనిపై మార్కెట్ యార్డ్‌లో జరిగిన సమావేశంలో ఏడు కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కార్యక్రమం కింద శ్మశానాల్లో రోడ్లు, దుస్తులు మార్చుకునే గది, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో 111 శ్మశానాల్లో 'స్వర్గపురి' అమలు చేయనున్నామని చినరాజప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement