'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధి | Deputy CM Nimmakayala Chinarajappa inaugurates cemetery development program 'Swargapuri' | Sakshi
Sakshi News home page

'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధి

Aug 14 2015 2:54 PM | Updated on Sep 3 2017 7:27 AM

'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు.

సత్తెనపల్లి (గుంటూరు) : 'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. దీనిపై మార్కెట్ యార్డ్‌లో జరిగిన సమావేశంలో ఏడు కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కార్యక్రమం కింద శ్మశానాల్లో రోడ్లు, దుస్తులు మార్చుకునే గది, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో 111 శ్మశానాల్లో 'స్వర్గపురి' అమలు చేయనున్నామని చినరాజప్ప తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement